వీఆర్వోలు భవిష్యత్‌ ఏంటో తెలియని పరిస్థితి: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-01-25T01:26:24+05:30 IST

వీఆర్వోలు భవిష్యత్‌ ఏంటో తెలియని పరిస్థితి: కిషన్‌రెడ్డి

వీఆర్వోలు భవిష్యత్‌ ఏంటో తెలియని పరిస్థితి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: సంస్కరణల పేరుతో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వీఆర్వోలు భవిష్యత్‌ ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడినా కొత్త ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. డిప్యూటీ తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి కల్పించాలి..రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు.

Updated Date - 2021-01-25T01:26:24+05:30 IST