పారిశుధ్య కార్మికులు మెరుగైన సేవలందించాలి

ABN , First Publish Date - 2022-01-23T05:16:50+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), జనవరి 22: నగరంలో పారిశుధ్య కార్మికులు మెరుగైన సేవలు అందించాలని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. శనివారం కాకినాడలో డివిజన్‌ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచిన 41వ డివిజన్‌ పారిశుధ్య కార్మి

పారిశుధ్య కార్మికులు మెరుగైన సేవలందించాలి
దుస్తులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే, మేయర్‌

సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి

కార్పొరేషన్‌ (కాకినాడ), జనవరి 22: నగరంలో పారిశుధ్య కార్మికులు మెరుగైన సేవలు అందించాలని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. శనివారం కాకినాడలో డివిజన్‌ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచిన 41వ డివిజన్‌ పారిశుధ్య కార్మికులకు కార్పొరేట్‌ గోడి సత్యవతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వస్త్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుధ్యం మెరుగులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మేయర్‌ సుంకర శివప్రసన్న, కార్పొరేటర్లు సుజాత, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:16:50+05:30 IST