కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మృతి
ABN , First Publish Date - 2020-09-29T10:57:54+05:30 IST
మిడుతూరు గ్రామానికి చెందిన కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ కాతా అంకిరెడ్డి(86) అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం తెల్లవారు జామున నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు.
మిడుతూరు, సెప్టెంబరు 28: మిడుతూరు గ్రామానికి చెందిన కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ కాతా అంకిరెడ్డి(86) అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం తెల్లవారు జామున నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. ఆయనకు సోమవారమే అంత్యక్రియలు నిర్వహించారు.