జేసీలకు స్థానచలనం

ABN , First Publish Date - 2020-10-30T10:36:09+05:30 IST

జిల్లాకు చెందిన ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లకు స్థానచలనం కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

జేసీలకు స్థానచలనం

కర్నూలు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లకు స్థానచలనం కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. జాయింట్‌ కలెక్టర్‌ (రైతుభరోసా, రెవెన్యూ) రవిపట్టన్‌ శెట్టిని సీఎ్‌ఫఎంఎ్‌స సీఈవోగా, జాయింట్‌ కలెక్టర్‌-2(అభివృద్ధి) రామసుందర్‌రెడ్డిని తదుపరి ఆదేశాలు వచ్చేవరకు రైతు భరోసా, రెవెన్యూ విభాగాలకు ఫుల్‌ అడిషన్‌ ఛార్జిగా నియమిస్తూ ప్రభుత్వ ఛీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. 

Updated Date - 2020-10-30T10:36:09+05:30 IST