వేణుగానలోలుడై...

ABN , First Publish Date - 2021-04-23T10:30:11+05:30 IST

కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం కోదండరాముడు వేణుగానలోలుడిగా భక్తులకు

వేణుగానలోలుడై...

కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం కోదండరాముడు  వేణుగానలోలుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు.  రాత్రి  హంసవాహనంపై సీతారామలక్ష్మణులు భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం వటపత్ర సాయి అలంకారంలో, రాత్రికి సింహ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.


ఒంటిమిట్ట

Updated Date - 2021-04-23T10:30:11+05:30 IST