కొండేపి మండల సర్వసభ్య సమావేశం రసాభాస

ABN , First Publish Date - 2022-04-05T01:14:16+05:30 IST

జిల్లాలోని కొండేపి మండల సర్వసభ్య సమావేశం

కొండేపి మండల సర్వసభ్య సమావేశం రసాభాస

ప్రకాశం: జిల్లాలోని కొండేపి మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ఎంపీపీ, జెడ్పీటీసీ రెండు వర్గాలుగా విడిపోయారు. సర్వసభ్య సమావేశానికి వైసీపీ నేతలు హాజరయ్యారు. భేటీకి ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు రావాల్సి ఉండగా ఇతరులు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ కొండేపి ఇంచార్జ్‌ వెంకయ్య ఎదుటే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

Updated Date - 2022-04-05T01:14:16+05:30 IST