ధాన్యం కొనిపించాల్సిన బాధ్యత బండి సంజయ్దే: కొప్పుల
ABN , First Publish Date - 2022-04-07T21:41:18+05:30 IST
ధాన్యం కొనిపించాల్సిన బాధ్యత బండి సంజయ్దే: కొప్పుల
హైదరాబాద్: ధాన్యం కొనిపించాల్సిన బాధ్యత బండి సంజయ్దేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంపై ఎందుకు కక్ష కట్టారు? అని ఆయన ప్రశ్నించారు. రైతులను గోస పెడుతున్న బీజేపీ ప్రభుత్వం బాగుపడదన్నారు.