రేవంత్రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు: కొప్పుల
ABN , First Publish Date - 2022-04-26T22:35:38+05:30 IST
రేవంత్రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు: కొప్పుల
హైదరాబాద్: ఖమ్మం వేదికగా రేవంత్రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి పంటను కొంటున్నామన్నారు. రేవంత్ మాటలను నమ్మటానికి ప్రజలు పిచ్చివాళ్లు కాదన్నారు. హుజూరాబాద్లో పార్టీని తాకట్టుపెట్టిన రేవంత్ పీసీసీ చీఫ్గా ఎలా ఉంటున్నారోనని వ్యాఖ్యానించారు. బీజేపీతో కాంగ్రెస్ది ఢిల్లీలో శత్రుత్వం, రాష్ట్రంలో స్నేహమన్నారు.