అన్నదానానికి రూ.1.50 లక్షల విరాళం
ABN , First Publish Date - 2020-11-30T04:47:31+05:30 IST
కోటప్పకొండడ శ్రీత్రికోటేశ్వరస్వామి దేవస్థానం అన్నదానానికి నరసరావుపేట బరంపేటకు చెందిన ఆదెళ్ళ చంద్ర శేఖరరావు కుటుంబం రూ.1.50 లక్షలు విరాళం ఇచ్చింది.
నరసరావుపేట, నవంబరు 29: కోటప్పకొండడ శ్రీత్రికోటేశ్వరస్వామి దేవస్థానం అన్నదానానికి నరసరావుపేట బరంపేటకు చెందిన ఆదెళ్ళ చంద్ర శేఖరరావు కుటుంబం రూ.1.50 లక్షలు విరాళం ఇచ్చింది. ఈ విరాళాన్ని ఈవో రామ కోటిరెడ్డికి ఆదివారం వారు అందజేశారు.