కృష్ణాజిల్లా: మంటగలసిన మానవత్వం
ABN , First Publish Date - 2021-05-11T19:59:27+05:30 IST
కృష్ణాజిల్లా: తిరువూరు మండలం, మునుకుళ్ల గ్రామంలో మానవత్వం మంటగలిసింది.
కృష్ణాజిల్లా: తిరువూరు మండలం, మునుకుళ్ల గ్రామంలో మానవత్వం మంటగలిసింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తిని రోడ్డు మీద వదిలి వేశారు. తిరువూరు మండలం, మునుకుళ్ల గ్రామంలో ఆపదలో ఉన్నారని 108 అంబులెన్స్కి ఫోన్ చేయగా.. మృతి చెందారని రోడ్డు మీద వదిలేసి అంబులెన్స్ సిబ్బంది వెళ్లిపోయారు. దీంతో మృతుడు షేక్ శుభాని(35) మృతదేహం రోడ్డుపైనే ఉండిపోయింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.