కృష్ణా జిల్లాలో టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2020-09-23T18:00:34+05:30 IST

హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు నందిగామలో ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు.

కృష్ణా జిల్లాలో టీడీపీ నిరసన

కృష్ణా: హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు నందిగామలో ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు.  నందిగామ  రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కొబ్బరికాయలు కొట్టి దేవాలయం ముందు తమ నిరసనను తెలియజేశారు. అనంతరం టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద  మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.


Updated Date - 2020-09-23T18:00:34+05:30 IST