బయల్పడుతున్న ఆలయ గోపురం

ABN , First Publish Date - 2021-03-01T05:30:00+05:30 IST

శ్రీశైలం వెనకతట్టు జలాలు రోజు రోజుకూ తగ్గుముఖం పడుతుండటంతో సప్త నదుల సంగమేశ్వర ఆలయ గోపురం కృష్ణా జలాల నుంచి బయల్పడుతోంది.

బయల్పడుతున్న ఆలయ గోపురం
కృష్ణా జలాల నుంచి బయల్పడుతున్న సంగమేశ్వర ఆలయ గోపురం

కొత్తపల్లి, మార్చి 1: శ్రీశైలం వెనకతట్టు జలాలు రోజు రోజుకూ తగ్గుముఖం పడుతుండటంతో సప్త నదుల సంగమేశ్వర ఆలయ గోపురం కృష్ణా జలాల నుంచి బయల్పడుతోంది. సోమవారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయ నీటి మట్టం 856.30 అడుగులకు చేరుకోవడంతో 95.36 టీఎంసీలుగా నమోదైంది. దీంతో సంగమేశ్వర ఆలయ గోపురం కృష్ణా జలాలను వీడి మెల్లగా బయల్పడుతూ భక్తులకు దర్శన మిస్తోంది. 


Updated Date - 2021-03-01T05:30:00+05:30 IST