కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు

ABN , First Publish Date - 2021-07-25T06:15:56+05:30 IST

సంగమేశ్వరాలయం కృష్ణమ్మ ఒడిలోకి చేరుతోంది. వారం రోజులుగా కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భారీ వరద శ్రీశైలానికి చేరుతోంది

కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు

కొత్తపల్లి, జూలై 24: సంగమేశ్వరాలయం కృష్ణమ్మ ఒడిలోకి చేరుతోంది. వారం రోజులుగా కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భారీ వరద శ్రీశైలానికి చేరుతోంది. దీంతో శ్రీశైలం వెనుకతట్టు జలాల్లో ఉన్న సప్తనదుల సంగమేశ్వరాలయం జలాధివాసం అవుతోంది. శనివారం ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ మరబోటులో వెళ్లి ఆలయ శిఖరానికి అంత్యపూజలు నిర్వహించారు. 

Updated Date - 2021-07-25T06:15:56+05:30 IST