KTR : మంచి పనులు చేసినోల్లే గెలుస్తారు..

ABN , First Publish Date - 2022-09-27T21:58:02+05:30 IST

సిరిసిల్ల: ఎన్నికల్లో గెలుపొందడం అంతా ఈజీ కాదన్నారు మంత్రి కేటీఆర్ (KTR) తన మీద గెలవాలంటే తనకుంటే నాలుగు ఎక్కువ మంచి పనులు చేసినవాళ్లకే సాధ్యమని పేర్కొన్నారు. ఎన్నికలకు ఇంకా 14, 15 నెలల సమయం ఉందని, ఇప్పటినుంచే యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాస్‌లని పేర్కొన్నారు. చేనేత రంగంపై

KTR : మంచి పనులు చేసినోల్లే గెలుస్తారు..

సిరిసిల్ల: ఎన్నికల్లో గెలుపొందడం అంతా ఈజీ కాదన్నారు మంత్రి కేటీఆర్ (KTR). తన మీద గెలవాలంటే తనకుంటే నాలుగు ఎక్కువ మంచి పనులు చేసినవాళ్లకే సాధ్యమని పేర్కొన్నారు. ఎన్నికలకు ఇంకా 14, 15 నెలల సమయం ఉందని, ఇప్పటినుంచే యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాస్‌లని పేర్కొన్నారు. చేనేత రంగంపై  జీఎస్టీ వేసిన మొదటి పీఎం మోదీనేనని.. ఆయన పాలన.. చేనేతకు మరణశాసనమని పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-27T21:58:02+05:30 IST