కుమరం సోనేరావుకు ఢిల్లీలో ఘన సన్మానం
ABN , First Publish Date - 2022-08-15T03:52:14+05:30 IST
ఢిల్లీలో ఆదివారం కుమరం భీం మనవడు సోనేరావును కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఘనంగా సన్మానించారు. అజాదీకాఅమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్రప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులను సన్మా నించింది. ఇందులో భాగంగానే తనను కేంద్రరైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్ ఢిల్లీలో సన్మానించినట్లు కుమరం సోనేరావు ‘ఆంధ్ర జ్యోతి’కి ఫోన్లో తెలిపారు. కుమరంసోనేరావును కేంద్ర ప్రభు త్వం సన్మానించడంపై ఆదివాసీలు హర్షంవ్యక్తం చేస్తున్నారు.
సిర్పూర్(యూ), ఆగస్టు 14: ఢిల్లీలో ఆదివారం కుమరం భీం మనవడు సోనేరావును కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఘనంగా సన్మానించారు. అజాదీకాఅమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్రప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులను సన్మా నించింది. ఇందులో భాగంగానే తనను కేంద్రరైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్ ఢిల్లీలో సన్మానించినట్లు కుమరం సోనేరావు ‘ఆంధ్ర జ్యోతి’కి ఫోన్లో తెలిపారు. కుమరంసోనేరావును కేంద్ర ప్రభు త్వం సన్మానించడంపై ఆదివాసీలు హర్షంవ్యక్తం చేస్తున్నారు.