రేపటి నుంచి KUPPAMలో Chandrababu మూడ్రోజుల పర్యటన

ABN , First Publish Date - 2022-05-11T02:05:41+05:30 IST

రేపటి నుంచి KUPPAMలో Chandrababu మూడ్రోజుల పర్యటన

రేపటి నుంచి KUPPAMలో Chandrababu మూడ్రోజుల పర్యటన

అమరావతి: రేపటి నుంచి మూడ్రోజుల పాటు Chandrababunaidu KUPPAMలో పర్యటించనున్నారు. శాంతిపురం, గుడిపల్లె మండలాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శాంతిపురం మండలం బెల్లకోకిలకు చంద్రబాబు చేరుకోనున్నారు.  బోయనపల్లిలో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నెల 12న సీగలాపల్లిలో జాతరలో చంద్రబాబు పాల్గొంటారు. 13వ తేదీ కుప్పంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాలపై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు.

Read more