జింకను ఢీకొన్న స్కూటర్...జింక మృతి

ABN , First Publish Date - 2022-05-05T14:41:57+05:30 IST

జిల్లాలోని కౌతాళం మండలం ఏరిగెర వద్ద ఓ స్కూటర్ అదుపుతప్పి జింకను ఢీకొట్టింది.

జింకను ఢీకొన్న స్కూటర్...జింక మృతి

కర్నూలు: జిల్లాలోని కౌతాళం మండలం ఏరిగెర వద్ద ఓ స్కూటర్ అదుపుతప్పి జింకను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడే మృతి చెందింది. స్కూటర్‌పై ఉన్న శివకుమార్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more