Kurnoolలో పిచ్చికుక్క స్వైర విహారం

ABN , First Publish Date - 2022-05-19T15:31:35+05:30 IST

జిల్లాలోని కౌతాళం మండలం తోవి గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది.

Kurnoolలో పిచ్చికుక్క స్వైర విహారం

కర్నూలు: జిల్లాలోని కౌతాళం మండలం తోవి గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గురువారం తెల్లవారుజామున నిద్రిస్తున్న పది మందిని పిచ్చికుక్క కరిచింది. వెంటనే స్థానికులు గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2022-05-19T15:31:35+05:30 IST