కర్నూలు: మంత్రి అప్పలరాజుపై వన్‌టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-05-09T20:33:59+05:30 IST

మంత్రి సీదర అప్పలరాజుపై కర్నూలు వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో రవికుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

కర్నూలు: మంత్రి అప్పలరాజుపై వన్‌టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు

కర్నూలు: మంత్రి  సీదర అప్పలరాజుపై కర్నూలు వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో రవికుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఎన్-440కె వైరస్ కర్నూలులో ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, ప్రమాదకరమైందని మంత్రి ఓ డిబేట్‌లో చెప్పారని రవికుమార్‌ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది. 

Updated Date - 2021-05-09T20:33:59+05:30 IST