కర్నూలు జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2020-11-30T18:37:55+05:30 IST

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది.

కర్నూలు జిల్లాలో దారుణం

కర్నూలు జిల్లా: బండి అత్మకూరు మండలం, ఓంకారం క్షేత్రంలో దారుణం జరిగింది. ఆలయ పూజారులను ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి చితకబాదారు. టికెట్ల విషయంలో పూజారులు చక్రపాణి, సుధాకర్, మురుగుపాణిలపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో చైర్మన్ ప్రతాప్‌రెడ్డిపై ఆలయ ఈవో మోహన్‌కు పూజారులు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-11-30T18:37:55+05:30 IST