కర్నూలు: ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్
ABN , First Publish Date - 2022-03-12T02:08:47+05:30 IST
జిల్లాలోని నంద్యాల విశ్వనగర్లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో
కర్నూలు: జిల్లాలోని నంద్యాల విశ్వనగర్లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం తిన్న 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ జరుగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.