శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2022-06-06T22:48:33+05:30 IST
శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పథకంలో జరిగిన ప్రగతిని సీఎం సమీక్షించారు.
అమరావతి: శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పథకంలో జరిగిన ప్రగతిని సీఎం సమీక్షించారు. భూరక్ష పథకం ద్వారా భూవివాదాలు పరిష్కారించాలని, సిబ్బంది, సంకేతికత సమకూర్చుకోవాలని జగన్ ఆదేశించారు. ఏపీలో వందేళ్ల తర్వాత భూసర్వే జరుగుతోంది.