ఇది రాక్షసులను తరిమికొట్టే రామదండు: దినకర్

ABN , First Publish Date - 2020-07-07T01:03:21+05:30 IST

వైసీపీ నేతలనుద్దేశించి బీజేపీ నేత లంకా దినకర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాలకేయులే గుంపుగా ప్రజలపై దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రజా రక్షకులను మిడతల దండు అంటున్నారని,

ఇది రాక్షసులను తరిమికొట్టే రామదండు: దినకర్

విజయవాడ: వైసీపీ నేతలనుద్దేశించి బీజేపీ నేత లంకా దినకర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాలకేయులే గుంపుగా ప్రజలపై దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రజా రక్షకులను మిడతల దండు అంటున్నారని, కానీ ఇది రాక్షసులను తరిమికొట్టే రామదండు అని దినకర్ వ్యాఖ్యానించారు. కొంతమందికి ఇప్పటికే చెమటలు పట్టడం మొదలైందని పేర్కొన్నారు.

Updated Date - 2020-07-07T01:03:21+05:30 IST