పీకే కుట్రలు మోదీ దగ్గర సాగవు: లంకాదినకర్

ABN , First Publish Date - 2022-04-17T02:47:31+05:30 IST

పీకే, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఏంసీ, డీఏంకే, టీఆర్ఎస్ కోసం పని చేస్తూ కూటమి కడుతున్నాయని బీజేపీ నేత లంకాదినకర్ అన్నారు.

పీకే కుట్రలు మోదీ దగ్గర సాగవు: లంకాదినకర్

హైదరాబాద్:  పీకే, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఏంసీ, డీఏంకే, టీఆర్ఎస్ కోసం పని చేస్తూ కూటమి కడుతున్నాయని బీజేపీ నేత లంకాదినకర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశాన్ని పీలికల పాలన చెయ్యాలని కాంగ్రెస్ తో  పీకే కుట్ర పన్నారన్నారు. ఇలాంటి కుట్రలు మోడీ దగ్గర ముందుకు సాగవని హెచ్చరించారు. కుటుంబ పాలన చేసే తల్లి కాంగ్రెస్ తో పిల్ల కాంగ్రెస్ పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు కలసి దేశాన్ని నాశనం చేయాలని చూస్తే ప్రజలు బుద్ధి చెబుతారని లంకాదినకర్  అన్నారు.

Updated Date - 2022-04-17T02:47:31+05:30 IST