రాజయ్య చిత్రపటానికి నేతల నివాళి
ABN , First Publish Date - 2022-05-27T07:16:56+05:30 IST
మండలంలోని వర్టూరు గ్రామానికి చెందిన సూదగాని ఫౌండేషన్ చైర్మన్ సూదగాని హరిశంకర్గౌడ్ తండ్రి రాజయ్య ప్రథమ వర్థంతి సందర్భంగా గురువారం ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే జడ్పీ ఫ్లోర్ లీడర్ కుడుదుల నగేష్, మాజీ ఎమ్మెల్యే. బీజేపీ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మోటకొండూరు, మే 26: మండలంలోని వర్టూరు గ్రామానికి చెందిన సూదగాని ఫౌండేషన్ చైర్మన్ సూదగాని హరిశంకర్గౌడ్ తండ్రి రాజయ్య ప్రథమ వర్థంతి సందర్భంగా గురువారం ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే జడ్పీ ఫ్లోర్ లీడర్ కుడుదుల నగేష్, మాజీ ఎమ్మెల్యే. బీజేపీ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజయ్య కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ ఎల్లందుల మల్లేష్గౌడ్, మొగులగాని మల్లేశం, కానుగు బాలరాజు, సూదగాని రాందాస్, సూదగాని శ్రీనివాస్, భూమండ్ల శ్రీనివాస్, నిమ్మని సుబ్ర హ్మణ్యం, ఈసారపు యాదగిరిలు పాల్గొన్నారు.