బదిలీలు చేపట్టాలని డిగ్రీ అధ్యాపకుల నిరసన
ABN , First Publish Date - 2020-11-27T05:10:10+05:30 IST
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకు లకు బదిలీలు నిర్వహించాలని స్థానిక సీఎస్టీఎస్ డిగ్రీ కాలేజీ సిబ్బంది నల్లబాడ్జీలతో గురువారం నిరసన తెలిపారు.
జంగారెడ్డిగూడెం టౌన్, నవంబరు 26 : ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకు లకు బదిలీలు నిర్వహించాలని స్థానిక సీఎస్టీఎస్ డిగ్రీ కాలేజీ సిబ్బంది నల్లబాడ్జీలతో గురువారం నిరసన తెలిపారు. అధ్యాపకుడు కె. విజయ్బాబు మాట్లాడుతూ మూడేళ్లుగా బదిలీలు జరగడం లేదన్నారు. కార్యక్రమంలో మహలక్ష్మీ నాయుడు, నాగమణి, నాగార్జున, శ్రీనివాసులు పాల్గొన్నారు.