కార్మికుల ఖాతాల్లో 5 వేలు వేయండి
ABN , First Publish Date - 2021-04-23T10:30:51+05:30 IST
రాష్ట్రంలో రెండేళ్లుగా ఇబ్బందిపడుతున్న భవన నిర్మాణ కార్మికులను తక్షణమే ఆదుకోవాలని కేంద్ర భవన నిర్మాణ
సీఎంకు భవన నిర్మాణ కార్మిక మండలి చైర్మన్ లేఖ
అమరావతి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండేళ్లుగా ఇబ్బందిపడుతున్న భవన నిర్మాణ కార్మికులను తక్షణమే ఆదుకోవాలని కేంద్ర భవన నిర్మాణ కార్మికుల సలహా మండలి చైర్మన్ వి.శ్రీనివాసనాయుడు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.