సింగడు అద్దంకి పోయి వచ్చిన సామెతలా జగ్గడి దావోస్ పర్యటన: లోకేష్
ABN , First Publish Date - 2022-05-31T03:15:59+05:30 IST
సింగడు అద్దంకి పోయి వచ్చిన సామెతలా జగ్గడి దావోస్ పర్యటన: లోకేష్
అమరావతి: సింగడు అద్దంకి పోయి వచ్చిన సామెతలా జగ్గడి దావోస్ పర్యటన ఉందని టీడీపీ నేత లోకేష్ అన్నారు. జగన్ దావోస్ వెళ్లింది ఎందుకో... తెచ్చింది ఏమిటో అని పేర్కొన్నారు. అసలే అంతంత మాత్రంగా ఏపీ ఆర్థిక పరిస్థితి ఉందన్నారు. జగన్ స్పెషల్ ఫ్లైట్, విలాసాల ఛార్జీల మోత అదనపు భారం మోపుతున్నారని వ్యాఖ్యానించారు.