లారీ బోల్తా- తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-08-19T04:50:38+05:30 IST

మండల పరిఽధిలోని కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారి నారాయణరెడ్డిపల్లె సమీపంలో జగనన్న ఆర్చీ వద్ద గురువారం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల వివరాల మేరకు... కడప నుంచి శనిగల లోడుతో పీలేరు వెళ్తున్న లారీ జగనన్న ఆర్చీ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడిందని, ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు.

లారీ బోల్తా- తప్పిన ప్రమాదం
బోల్తా పడ్డ శనగల లోడు లారీ

సంబేపల్లె, ఆగస్టు 18: మండల పరిఽధిలోని కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారి నారాయణరెడ్డిపల్లె సమీపంలో జగనన్న ఆర్చీ వద్ద గురువారం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల వివరాల మేరకు... కడప నుంచి శనిగల లోడుతో పీలేరు వెళ్తున్న లారీ జగనన్న ఆర్చీ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడిందని, ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. లారీలో ఉన్న శనగల బస్తాలను మరో లారీకి లోడు చేసి తరలించారు. 

Updated Date - 2022-08-19T04:50:38+05:30 IST