లోవ ఆదాయం రూ.5.70 లక్షలు

ABN , First Publish Date - 2021-03-01T05:56:54+05:30 IST

తుని రూరల్‌, ఫిబ్రవరి 28: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని ఇరవై వేలమందికి పైగా భక్తులు దర్శిం

లోవ ఆదాయం రూ.5.70 లక్షలు

తుని రూరల్‌, ఫిబ్రవరి 28: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని ఇరవై వేలమందికి పైగా భక్తులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.5.70 లక్షల ఆదాయం సమకూరినట్టు ఈవో విశ్వనాధరాజు తెలిపారు.

Updated Date - 2021-03-01T05:56:54+05:30 IST