పశ్చిమగోదావరి జిల్లాలో జంట ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-01T00:45:06+05:30 IST
నిడదవోలు మండలం శెట్టిపేటలో జంట ఆత్మహత్య చేసుకుంది. పురుగుమందు తాగి షేక్ నాగూర్, కుసుమ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహేతర సంబంధం బయటపడటంతో ..
ఏలూరు: నిడదవోలు మండలం శెట్టిపేటలో జంట ఆత్మహత్య చేసుకుంది. పురుగుమందు తాగి షేక్ నాగూర్, కుసుమ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహేతర సంబంధం బయటపడటంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ ఓ గదిలో ఉండడం గమనించి బంధువులు తాళం వేశారు. అవమానంతో షేక్ నాగూర్, కుసుమ ఆత్మహత్యకు పాల్పడ్డారు.