మాధవ్ను సస్పెండ్ చేయాలి
ABN , First Publish Date - 2022-08-09T04:15:17+05:30 IST
మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ను సస్పెండ్ చే యాలని మోపాడు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మోనబోయున గిడ్డయ్య యాదవ్ డిమాండ్ చేశారు.
పామూరు, ఆగస్టు 8 : మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ను సస్పెండ్ చే యాలని మోపాడు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మోనబోయున గిడ్డయ్య యాదవ్ డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా ఉన్న మాధవ్ మహిళలపట్ల అను చితంగా ప్రవర్తించడం దుర్మార్గమ న్నారు. ఇలాంటి వ్యక్తులపై వైసీపీ క్రమ శిక్షణ చర్యలు తీసుకోకపోవడం వారి దిగ జారుడు తనానికి నిదర్శనమన్నారు. మా ధవ్ను తొలగించి తప్పును సరి దిద్దుకో వాలన్నారు. సమావేశంలో ఒంగోలు పార్ల మెంట్ టీడీపీ లీగల్ సెల్ కార్యదర్శి బ త్తుల మురళీకృష్ణ, బీసీసెల్ అధ్యక్షుడు రా హుల్ యాదవ్, గ్రామ కమిటీ కార్యదర్శి యర్రసింగ్ రాయుడు పాల్గొన్నారు.