వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: మధు

ABN , First Publish Date - 2021-03-07T18:01:35+05:30 IST

విశాఖపట్నం: మున్సిపల్ ఎన్నికల్లో తమకు వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదని.. సీపీఐతో కూడా పొత్తు లేదని

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: మధు

విశాఖపట్నం: మున్సిపల్ ఎన్నికల్లో తమకు వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదని.. సీపీఐతో కూడా పొత్తు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రధాన అంశంగా ఉంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో టీడీపీ, వైసీపీ రావడం సంతోషమన్నారు.


Updated Date - 2021-03-07T18:01:35+05:30 IST