బెంగళూరులో ఇద్దరు బడా స్మగ్లరు అరెస్ట్
ABN , First Publish Date - 2020-11-30T16:49:15+05:30 IST
ఎర్రచందనం మాఫియా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...
కడప: ఎర్రచందనం మాఫియా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాపై కడప ప్రత్యేక పోలీస్ బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన దాడులలో ఇద్దరు బడా స్మగ్లర్లు అరెస్ట్ చేశారు. గతంలోనూ ఈ స్మగ్లర్లపై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కడప, మైదుకూరు, కోడూరులో కూడా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.