చెర్వుగట్టు ఈవోగా మహేంద్రకుమార్‌

ABN , First Publish Date - 2021-07-27T06:47:26+05:30 IST

ప్రసిద్ధ శైవక్షేత్రమై న చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వా మి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి(ఎ్‌ఫఏసీ)గా కె.మహేంద్రకుమార్‌ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు.

చెర్వుగట్టు ఈవోగా మహేంద్రకుమార్‌
ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తున్న మహేంద్రకుమార్‌

నార్కట్‌పల్లి, జూలై 26: ప్రసిద్ధ శైవక్షేత్రమై న చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వా మి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి(ఎ్‌ఫఏసీ)గా కె.మహేంద్రకుమార్‌ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తు న్న ఆయనకు చెర్వుగట్టు ఆలయ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఎండోమెంట్‌ కమిషనర్‌ ఉత్తర్వు లు జారీ చేశారు. దీంతో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:47:26+05:30 IST