బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా మహేశ్వరరెడ్డి
ABN , First Publish Date - 2021-05-11T04:55:40+05:30 IST
భారతీయ జనతాపార్టీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి తేరా మహేశ్వరరెడ్డి ఎన్నికయ్యారు.
లింగాల, మే 10: భారతీయ జనతాపార్టీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి తేరా మహేశ్వరరెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాసులు జారీ చేసిన నియామక పత్రాన్ని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా కేం ద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా కృషిచేయాలని, పార్టీ అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు.