గాయపడిన మహిళకు సాయం అందచేత

ABN , First Publish Date - 2022-08-16T03:52:35+05:30 IST

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉడ్‌హౌస్‌పేటకి చెందిన దొడ్ల రాజమ్మకు సోమవారం దాతలు ఆర్థిక సాయం అందచేశారు. రాజమ్మ

గాయపడిన మహిళకు సాయం అందచేత
రాజమ్మకు నగదు అందచేస్తున్న దాతలు

సంగం, ఆగస్టు 15: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉడ్‌హౌస్‌పేటకి చెందిన దొడ్ల రాజమ్మకు సోమవారం దాతలు ఆర్థిక సాయం అందచేశారు. రాజమ్మ ఇటీవల ఆటోలో వస్తూ ప్రమాదానికి గురైరంది. దీంతో భవానీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ డైరెక్టర్‌ కె సింహాద్రిరావు, ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారి ప్రసాద్‌, ఉక్కాల వెంకట్‌ ప్రసాద్‌, వైకుంఠ భార్గవ్‌లు రూ. 16,000లు ఆర్థిక సహాయం అందచేశారు. 

Updated Date - 2022-08-16T03:52:35+05:30 IST