‘మాలచ్చువమ్మ’ నవల
ABN , First Publish Date - 2021-07-19T05:33:28+05:30 IST
భూతం ముత్యాలు రాసిన ‘మాలచ్చు వమ్మ’ నవల ఆవిష్కరణ సభ జూలై 24 సా.2గం.లకు న్యూ సెమినార్ హాల్, ఆర్ట్స్ కళాశాల...
భూతం ముత్యాలు రాసిన ‘మాలచ్చు వమ్మ’ నవల ఆవిష్కరణ సభ జూలై 24 సా.2గం.లకు న్యూ సెమినార్ హాల్, ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ, హైద రాబాద్లో జరుగుతుంది. మంచాల లింగస్వామి, గోరటి వెంకన్న, బి.ఎస్. రాము లు, ననుమాస స్వామి, లక్ష్మినారాయణ, జివి రత్నాకర్, అక్బర్, సూరెపల్లి సుజాత, మాయా దేవి తదితరులు పాల్గొంటారు.
మంచాల లింగస్వామి