మోహిని అవతారంలో దర్శనమిచ్చిన మలయప్పస్వామి

ABN , First Publish Date - 2022-10-01T14:13:13+05:30 IST

నేడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 8 గంటలకు స్వామివారు మోహిని అవతారంలో

మోహిని అవతారంలో దర్శనమిచ్చిన మలయప్పస్వామి

Tirumala : నేడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 8 గంటలకు స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై దర్శనమివ్వనున్నారు. స్వామివారి గరుడ సేవ కారణంగా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. ఘాట్ రోడ్డులో రేపు మధ్యాహ్నం వరకూ బైక్‌లకు అనుమతి నిరాకరించనున్నారు. శ్రీవారికి సుప్రభాతం, తోమాల, కొలువు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


Updated Date - 2022-10-01T14:13:13+05:30 IST