మలేషియాలో పెరిగిన కోవిడ్ కేసులు, మరణాలు

ABN , First Publish Date - 2020-11-30T00:58:12+05:30 IST

మలేషియాలో పెరిగిన కోవిడ్ కేసులు, మరణాలు

మలేషియాలో పెరిగిన కోవిడ్ కేసులు, మరణాలు

కౌలాలంపూర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మలేషియా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.


అయితే మలేషియాలో ఆదివారం రోజు కొత్తగా 1,309 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 64,485 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. కరోనా వల్ల ఆదివారం రోజు ముగ్గురు చనిపోయారు.

Updated Date - 2020-11-30T00:58:12+05:30 IST