కొనసాగుతున్న ప్రాణహిత పుష్కర సందడి
ABN , First Publish Date - 2022-04-18T13:36:50+05:30 IST
జిల్లాలో ప్రాణహిత పుష్కర సందడి కొనసాగుతోంది. అర్జున గుట్ట పుష్కర ఘాట్ వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
మంచిర్యాల: జిల్లాలో ప్రాణహిత పుష్కర సందడి కొనసాగుతోంది. అర్జున గుట్ట పుష్కర ఘాట్ వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏపీ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వేమనపల్లిలోని పుష్కర ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.