ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2021-10-23T13:28:57+05:30 IST
జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతోంది.
మంచిర్యాల: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 28,436 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 28,436 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 19.8976 టీఎంసీలుగా కొనసాగుతోంది.