మన్సాస్ కాలేజీలకు మంగళం?

ABN , First Publish Date - 2020-10-27T00:13:08+05:30 IST

ఘన చరిత్ర గల మహారాజా కాలేజీలకు మంగళంపాడే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎమ్మార్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని మాన్సస్ కోరుతున్న సమయంలో...

మన్సాస్ కాలేజీలకు మంగళం?

విజయనగరం: ఘన చరిత్ర గల మహారాజా కాలేజీలకు మంగళంపాడే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎమ్మార్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని మాన్సస్ కోరుతున్న సమయంలో ట్రస్టుకు చెందిన ఇంటర్ కాలేజీలను బొత్స పరిశీలించారు. ఎమ్మార్ కాలేజీల విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయిందన్నారు. పూర్వ విద్యార్థిగా ప్రస్తుత పరిస్థితి చూసి బాధపడుతున్నట్లు బొత్స  తెలిపారు. 

Updated Date - 2020-10-27T00:13:08+05:30 IST