చికిత్స పొందుతూ వివాహిత మృతి
ABN , First Publish Date - 2021-10-17T06:38:55+05:30 IST
మండల పరిధిలోని తనికెళ్ళ గ్రామానికి చెందిన గడల లక్ష్మీతేజస్వీని(30) శనివారం హైదరాబాద్లోని ఓ ప్రవేటుఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
కొణిజర్ల, అక్టోబరు 16: మండల పరిధిలోని తనికెళ్ళ గ్రామానికి చెందిన గడల లక్ష్మీతేజస్వీని(30) శనివారం హైదరాబాద్లోని ఓ ప్రవేటుఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్ఐ రవి తెలిపిన వివరాలు ప్రకారం లక్ష్మీతేజస్వీని ఈనెల 13న పురుగులమందు తాగింది. మెరుగైన హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. వేదింపుల వలనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి మేనమామ ఆవుల రామలింగయ్య ఫిర్యాదు చేశారు.