వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-21T06:48:46+05:30 IST
మండలంలోని ఓబుళనాయు నిపల్లి గ్రామంలో వివాహిత మం జుల(29) బాతరూంలో ఉరివేసు కుని ఆత్మహత్యకు పాల్పడిన సం ఘటన మంగళవారం చోటు చేసు కుంది.
ధర్మవరంరూరల్, ఏప్రిల్ 20: మండలంలోని ఓబుళనాయు నిపల్లి గ్రామంలో వివాహిత మం జుల(29) బాతరూంలో ఉరివేసు కుని ఆత్మహత్యకు పాల్పడిన సం ఘటన మంగళవారం చోటు చేసు కుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన కాంపౌండర్ ఓబిలేసు భార్య మంజుల గత కొద్దిరో జులుగా కుటుంబకలహాలతో బాధపడుతుండేదన్నారు. దీం తో తీవ్ర మన స్థాపానికి గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేనిస మయంలో బాత రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమ నించి పోలీసులకు సమా చారం అందించారు. రూరల్ పోలీసులు సంఘటన స్థలా నికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతురాలికి భర్త ఓబి లేసుతో పాటు ఒక కుమారుడు ఉన్నారు.