-
-
Home » Andhra Pradesh » Mass Copying In AP 10th Class Exams-MRGS-AndhraPradesh
-
AP: YCP ప్రభుత్వం హయాంలో భ్రష్టుపట్టిపోయిన విద్యా వ్యవస్థ
ABN , First Publish Date - 2022-05-09T20:20:10+05:30 IST
ఏపీలో వైసీపీ ప్రభుత్వం హయాంలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది.
Amaravathi: ఏపీలో YCP ప్రభుత్వం హయాంలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. గతంలో ఎన్నడూలేని పదో తరగతి పరీక్షలు మాస్ కాపీయింగ్, పరీక్షా పత్రాలు లీక్ వంటి వ్యవహారాలు తీవ్ర దుమారం రేపాయి. మరోవైపు ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో వసతుల కరువు కొంతమంది విద్యార్థులకు హాల్టిక్కెట్లు అందని ఘటనలు హాట్ టాపిక్గా మారాయి. ఇప్పుడు ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షల్లో బయటపడుతున్న అక్రమాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
జగన్(Jagan) ప్రభుత్వంలో విద్యార్థులు చదువుకునే స్థాయి నుంచి చదువును కొనే స్థాయికి పరిస్థితులు మారిపోయాయి. పరీక్షలు రాసే స్థాయి నుంచి డబ్బులిచ్చి రాయించుకునే స్థాయి మొదలైంది. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఇంటర్ మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలే ఉదాహరణ.