ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం
ABN , First Publish Date - 2021-07-24T02:19:22+05:30 IST
నగరంలో మరో ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్
హైదరాబాద్: నగరంలో మరో ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో ముగ్గురి నుంచి రూ.7 లక్షలను కేటుగాళ్లు కాజేసారు. తాము మోసపోయామని గ్రహించి సైబర్క్రైమ్ పోలీసులను బాధితులు ఆశ్రయించారు.