మే 31న ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2021-03-08T05:20:59+05:30 IST

మడపాంలోని వంశధార నదీతీరాన 180 అడుగుల ఎత్తులో నిర్మాణం చేసిన ఆభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవాన్ని మే 31 నుంచి మూడు రోజులు పాటు నిర్వహించనున్నట్లు రామభక్త హనుమాన్‌ సేవా సంఘ సభ్యులు శ్రీకాంత్‌, సూర్యనారాయణ చెప్పారు.

మే 31న  ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ

నరసన్నపేట: మడపాంలోని వంశధార నదీతీరాన 180 అడుగుల ఎత్తులో నిర్మాణం చేసిన ఆభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవాన్ని మే 31 నుంచి  మూడు రోజులు పాటు నిర్వహించనున్నట్లు రామభక్త హనుమాన్‌ సేవా సంఘ  సభ్యులు శ్రీకాంత్‌, సూర్యనారాయణ చెప్పారు. ఈ విషయమై భద్రాచలం నుంచి ప్రచారయాత్ర ప్రారంభించనున్నామని వారు పేర్కొన్నారు.

Updated Date - 2021-03-08T05:20:59+05:30 IST