మే 31న ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2021-03-08T05:20:59+05:30 IST
మడపాంలోని వంశధార నదీతీరాన 180 అడుగుల ఎత్తులో నిర్మాణం చేసిన ఆభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవాన్ని మే 31 నుంచి మూడు రోజులు పాటు నిర్వహించనున్నట్లు రామభక్త హనుమాన్ సేవా సంఘ సభ్యులు శ్రీకాంత్, సూర్యనారాయణ చెప్పారు.
నరసన్నపేట: మడపాంలోని వంశధార నదీతీరాన 180 అడుగుల ఎత్తులో నిర్మాణం చేసిన ఆభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవాన్ని మే 31 నుంచి మూడు రోజులు పాటు నిర్వహించనున్నట్లు రామభక్త హనుమాన్ సేవా సంఘ సభ్యులు శ్రీకాంత్, సూర్యనారాయణ చెప్పారు. ఈ విషయమై భద్రాచలం నుంచి ప్రచారయాత్ర ప్రారంభించనున్నామని వారు పేర్కొన్నారు.