మయూర వాహనంపై అమ్మవారు

ABN , First Publish Date - 2021-04-18T05:56:37+05:30 IST

ప్రసిద్ద పుణ్యక్షేత్రం త్రిరపురాంతకేశ్వస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో ఉగాది వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శనివారం మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

మయూర వాహనంపై అమ్మవారు


త్రిపురాంతకం, ఏప్రిల్‌ 17 : ప్రసిద్ద పుణ్యక్షేత్రం త్రిరపురాంతకేశ్వస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో ఉగాది వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శనివారం మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు విశ్వన్నారాయణశాస్త్రి, పాలంక ప్రసాదశర్మ ఆద్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, బాలబోగం, కాలపూజ, ఉత్సవమూర్తికి అభిషేకం నిర్వహించారు. అనంతరం బాలాత్రిపుర సుం దరీదేవి అమ్మవారిని మయూర వా హనంపై అలంకరించి ఆలయ ఉత్స వం నిర్వహించారు. అనంతరం పవళింపుసేవ, మంత్రపుష్పం, పరాకులు, ఉభ యదాతలకు ఆశీర్వచనం, తీర్ధప్రసాదాల వినియోగం చేశారు.


Updated Date - 2021-04-18T05:56:37+05:30 IST