25న ఎండీఎం బియ్యం అమ్మకం
ABN , First Publish Date - 2021-01-22T05:18:39+05:30 IST
పాఠశాలలో కరోనా సం దర్భంగా మధ్యాహ్న భోజనం బాపతు మిగిలిన సన్న బి య్యం ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ యాక్షన్ ద్వారా అమ్మనున్నట్లు డీఈవో ప్రణీత ఒక ప్రకట నలో తెలిపారు.
నిర్మల్ కల్చరల్, జనవరి 21 : పాఠశాలలో కరోనా సం దర్భంగా మధ్యాహ్న భోజనం బాపతు మిగిలిన సన్న బి య్యం ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ యాక్షన్ ద్వారా అమ్మనున్నట్లు డీఈవో ప్రణీత ఒక ప్రకట నలో తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన యాక్షన్ డీఈవో కార్యా లయంలో నిర్వహిస్తారని ఆసక్తి గలవారు దరఖాస్తు చేసు కోవాలని సూచించారు.